తాజ్‌మహల్‌ను సందర్శించిన సచిన్

62చూసినవారు
క్రికెట్ లెజండర్ సచిన్ టెండుల్కర్ తన భార్య అంజలితో కలిసి ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించారు. అక్కడ వారికి ఘనస్వాగతం లభించింది. అనంతరం భార్యాభర్తలిద్దరూ బందోబస్తు మధ్య తాజ్‌మహల్‌ను వీక్షించి పరితపించారు. అద్భుత కట్టడాలను చూసి మంత్రముగ్దులయ్యారు. వారు తాజ్‌మహల్‌ను వీక్షిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున అభిమానులు, టూరిస్టులు చూసేందుకు ఎగబడ్డారు. మరికొందరు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు.

ట్యాగ్స్ :