ప్రాథమిక పాఠశాల రాయికోడ్ లో స్వయం పాలన దినోత్సవం

1537చూసినవారు
ప్రాథమిక పాఠశాల రాయికోడ్ లో స్వయం పాలన దినోత్సవం
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల రాయికోడ్ లో పిల్లలు ఘానంగా స్వయం పాలన దినోత్సవం జరుపుకోవడం జరిగిందని ఎచ్ ఎం విఠల్ అన్నారు. బుధవారం విద్యార్థులు తోటి పిల్లలకు పాఠాలు భోదించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు వారి అభిప్రాయాలు చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్, శివకుమార్, శ్రావణి, తులసి, పండరి, సుధ, చైర్మన్ గోపాల్, సిబ్బంది అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్