నరేంద్రాచార్య మహారాజ్ సంస్థాన్ తరపున రక్తదాన శిబిరం

1552చూసినవారు
శ్రీ స్వామి నరేంద్రాచార్య మహారాజ్ దక్షిణ్ పిట్ నానిజ్ ధామ్ తరపున రక్తదాన శిబిరాన్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నిరీక్షక్ అశోక్ సంగాడే మహిళా అధ్యక్షురాలు లావణ్య, మండల అధ్యక్షుడు విట్టల్ అల్లంపల్లె, భక్తులు, శిష్యులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. జగద్గురు నరేంద్రాచార్య సంస్థ తరఫున భారతదేశమంతటా 850 రక్తదాన శిబిరం క్యాంపులు ఉన్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్