ప్రభుత్వ పథకాల గురించి మహిళలకు వివరిస్తున్నా ఖేడ్ ఎమ్మెల్యే

1918చూసినవారు
నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలంలోని దేగుల్ వాడి గ్రామంలో శనివారం ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద మంజూరైన నిధులతో సిసి రోడ్డు పనులు ప్రారంభించి అనంతరం నారాయణఖేడ్ శాసన సభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ్ రెడ్డి దెగుల్ వాడి గ్రామంలో మహిళలతో ప్రభుత్వ పథకాల గురించి మంచి నీళ్ల సమస్య ఉన్నదా అని మహిళలను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్