నారాయణఖేడ్: 7న జరిగే సభ వాయిదా ఎమ్మార్పీఎస్

63చూసినవారు
హైదరాబాద్ లో ఈనెల 7 తేదీన జరగాల్సిన లక్ష గొంతులు- వేల డబ్బులు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ఎమ్మార్పీఎస్ నారాయణఖేడ్ నియోజకవర్గం కన్వీనర్ అలిగే జీవన్ తెలిపారు. నారాయణఖేడ్ లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించినందుకు వాయిదా వేసినట్లు చెప్పారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్