పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే

74చూసినవారు
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో పటాన్ చెరు పరిధిలో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని సందర్బంగా జిహెచ్ఎంసి కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన పటాన్ చెరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్