435 మంది విద్యార్థులకు 10 జీపీఏ

84చూసినవారు
435 మంది విద్యార్థులకు 10 జీపీఏ
పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలో 435 మంది విద్యార్థులకు 10 జిపిఏవచ్చినట్లు డీఈవో వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. జిల్లా పరిషత్ పాఠశాలలో 19, మోడల్ స్కూల్ లో 8, కేజీబీవీ లో 1, ఎయిడెడ్ 2, ప్రైవేట్ లో 339, తెలంగాణ గురుకులంలో ముగ్గురు, బీసీ వెల్ఫేర్ గురుకులంలో 31, సోషల్ వెల్ఫేర్ గురుకులంలో 14, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో ఏడుగురు, మైనార్టీ గురుకులంలో 11 మంది 10 జిపిఏ సాధించినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్