పులివెందుల హత్యారాజకీయాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

68చూసినవారు
పులివెందుల హత్యారాజకీయాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
దెందులూరు ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ 'తానేదో చంపేయడానికి ప్రయత్నిస్తున్నానని జగన్ అంటున్నాడని, ఆయన భార్య కూడా మాట్లాడుతోందని, ఏ2 కూడా అదే మాట అంటున్నాడని విమర్శించారు. వీళ్లకు తప్పుడు ప్రచారం అలవాటైపోయిందని, ఆ నోటికి గట్టిగా వాత పెట్టి, శాశ్వతంగా మూసేస్తే తప్ప సిగ్గురాని మనుషులు అంటూ చంద్రబాబు మండిపడ్డారు. పులివెందులలో హత్యారాజకీయాలు ఎందుకు ఉన్నాయి? కారణం నువ్వే.. అవునా, కాదా? అని జగన్ ని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్