జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం

570చూసినవారు
శ్రీ జ్యోతిర్ వాస్తు విద్యాపీఠం నిర్వహణలో సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యాపీఠం సభ్యులు మీనా- రాము దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు, బాలింతలు, రోగులకు వారి బంధువులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు.