లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్

66చూసినవారు
లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్
సంగారెడ్డిలో వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు రాజేశ్వర్ స్వామి మాట్లాడుతూ. యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబాలకు దేశం ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్