లింగాయత్ ఫెడరేషన్ అధ్యక్షుడు బిజెపిలో చేరిక

3657చూసినవారు
లింగాయత్ ఫెడరేషన్ అధ్యక్షుడు బిజెపిలో చేరిక
జహిరాబాద్ నియోజకవర్గం వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఆలూరి ఈశ్వర్ ప్రసాద్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి, గురువారం బీజీపీలో చేరినట్లు ఎంపీ బీబీ పాటిల్ అనుచరులు తెలిపారు. సంగారెడ్డిలో జరిగిన భాజపా పార్టీ ప్రచార సమావేశంలో ఎంపీ, జహీరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ సమక్షంలో ఆలూరి ఈశ్వర్ ప్రసాద్ బిజెపి పార్టీలో చేరారు. ఈశ్వర్ ప్రసాద్ ఆధ్వర్యంలో కొందరు భాజపా తీర్థం పుచ్చుకు న్నారు.

ట్యాగ్స్ :