శశికళ సంచలన ప్రకటన

70చూసినవారు
శశికళ సంచలన ప్రకటన
తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ తన మద్దతుదారులతో నిర్వహించిన సమావేశంలో కీలక విషయాన్ని వెల్లడించారు. అన్నాడీఎంకే పార్టీలోకి తన రీఎంట్రీకి సమయం వచ్చిందని తెలిపారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అమ్మ పాలనను తీసుకొస్తానని శపథం చేశారు. అన్నాడీఎంకే తరుపున ప్రభుత్వాన్ని తాను ప్రశ్నిస్తానని అన్నారు. ప్రతిపక్ష నేతగా పళనిస్వామి విఫలం అయ్యారని మండిపడ్డారు.