బీజేపీకి మద్దతిచ్చిన సావిత్రి జిందాల్

55చూసినవారు
బీజేపీకి మద్దతిచ్చిన సావిత్రి జిందాల్
హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసింది. కమలం పార్టీ ఇక్కడ 48 స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్‌ 37 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సంపన్న మహిళ సావిత్రి జిందాల్ బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఆమెతో పాటు హర్యానాలో విజయం సాధించిన మరో ఇద్దరు (దేవేందర్‌ కడ్యాన్‌, రాజేశ్‌ జూన్‌) కూడా బీజేపీకి మద్దతు తెలిపినట్టు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్