సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ ఘటన.. స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్ (వీడియో)

73చూసినవారు
TG: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ కేసులో మహమ్మద్ బషీర్, రెహ్మాన్ అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారని, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. అయితే వీరు మునావర్ జామా అనే వ్యక్తి మాటలు విని గుడిపై దాడి చేశారని వెల్లడించారు. ఈమేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారని, కానీ అతడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ఆయన ప్రశ్నించారు.
-

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్