ఇకపై సుప్రీంకోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం

77చూసినవారు
ఇకపై సుప్రీంకోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం
దేశ ఉన్నత న్యాయ స్థానంలో జరిగే అన్ని కేసుల విచారణను ఇకపై లైవ్‌ స్ట్రీమింగ్ చేసేలా సుప్రీం కోర్టు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని కోసం రూపొందించిన యాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. లోటుపాట్లను సవరించి త్వరలో అమల్లోకి తీసుకురానున్నారు. రెండేళ్ల కిందట రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం మొదలైంది. యూట్యూబ్‌ వేదికగా వాటిని ప్రసారం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్