పదేళ్లలో చూసింది.. ట్రైలర్ మాత్రమే: మోదీ

61చూసినవారు
పదేళ్లలో చూసింది.. ట్రైలర్ మాత్రమే: మోదీ
గడిచిన పదేళ్లలో చూసింది ట్రైలర్ మాత్రమేనని.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చేయాల్సింది చాలా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఆర్బీఐ ఏర్పాటై 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. గడిచిన 10 ఏళ్ల బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు తీసుకురావడంలో ఆర్బీఐ కీలక భూమిక పోషించిందని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్