తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

158717చూసినవారు
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ములుగు జిల్లా మండపేట మండలంలోని 23 గ్రామాలు 5వ షెడ్యూల్ కిందకు వస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఐదో షెడ్యూల్ కిందకి రావని ఆదివాసీయేతర నేతలు వాదించగా, ఆదివాసీల తరపున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. దాదాపు 75 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆదివాసీలకు అనుగుణంగా తీర్పు వచ్చింది.

సంబంధిత పోస్ట్