జోగిపేట ఆసుపత్రి వద్ద సిఐటియు నిరసన

54చూసినవారు
జోగిపేట ఆసుపత్రి వద్ద సిఐటియు నిరసన
విద్యుత్ షాక్ తో మరణించిన తలెల్మ పంచాయతీ కార్మికుడు లక్ష్మణ్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రి ముందు సిఐటియు ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. అధికారులు హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించమని నాయకులు కూర్చున్నారు. 50 లక్షల చెల్లించాలని కోరారు. ఎంపీడీవో, విద్యుత్ శాఖ ఏఈ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళన వేయించారు.

సంబంధిత పోస్ట్