నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన

78చూసినవారు
నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలన
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వినాయక నిమజ్జనంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని పాండవుల చెరువు, మూత్రాజ్ పల్లి బరి చెరువు, ప్రజ్ఞాపూర్ ఊర చెరువులను గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమీషనర్ గోల్కొండ నర్సయ్య, ఏసీపీ, సీఐ, ఎలెక్ట్రిసిటీ ఏఈ తదితరులు కలిసి నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా చెరువులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్