వాహనాల తనిఖీ

724చూసినవారు
వాహనాల తనిఖీ
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నియమావళి ప్రకారం జిల్లా పోలీస్ కమిషనర్ మేడం ఆదేశానుసారం ఆదివారం ఆకస్మిక వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. హుస్నాబాద్ సీఐ కిరణ్ మాట్లాడుతూ.. పోలీస్ కమిషనర్ మేడం ఆదేశానుసారం కేంద్ర బలగాలతో కలిసి ఆకస్మిక వాహనాలు తనిఖీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎవరైనా అక్రమంగా ఎలాంటి ఆధారాలు లేని నగదు రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్