రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి జరిగేలా ముందుకు తీసుకుపోతా

81చూసినవారు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మిత్రమండలి 87 ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన రామ్ లీలా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మాట్లాడుతూ చెడుపై మంచి విజయానికి సూచికగా దేశం మొత్తం మీద అనేక రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. మీ ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో మరింత అభివృద్ధి జరిగేలా ముందుకు తీసుకుపోతానని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్