జోరుగా బీజేపీ ప్రచారం

359చూసినవారు
జోరుగా బీజేపీ  ప్రచారం
హుస్నాబాద్ పట్టణంలోని 14 వ వార్డ్ లో బీజేపీ హుస్నాబాద్ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మ శ్రీరాం చక్రవర్తి నీ అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో మంగళవారం ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్, కార్యదర్శి బొజ్జ లావణ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్