పండగపూట ఘోర ప్రమాదం

33300చూసినవారు
పండగపూట ఘోర ప్రమాదం
సంగారెడ్డి జిల్లా శివంపేట్ బీర్ ఫ్యాక్టరీ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. మృతులు మెదక్ జిల్లా టేక్మాల్ మం. మల్కాపూర్ వాసి లాకావత్ శ్రీను (32), అల్లాదుర్గం మం. ముప్పారం తండాకు చెందిన నేనావత్ అశోక్ (28) బావ బావమరిదిగా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్