మహాశివరాత్రి ప
ండుగ వేళ నిజామాబాద్ జ
ిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీరాంసాగర్ జలాశయంలో గల్లంతైన ముగ్గురు యువకులు మృతి చెందారు. జక్రాన్పల్లి మండలం గున్యా తండాకి చెందిన సాయినాథ్, లోకేష్, మున్నా అనే ముగ్గురు ఇవాళ ఎస్సారెస్సీ లక్ష్మీ కాలువ హెడ్రెగ్యులేటర్ వద్ద నీటిలో మునిగిపోయారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు.