సంగారెడ్డి జిల్లా హత్నూర మండల కేంద్రంలోని చాకిచెరువులో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.