తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబైన రాజన్న ఆలయం

50చూసినవారు
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబైన రాజన్న ఆలయం
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వేములవాడ రాజన్న ఆలయ విమాన గోపురంలకు విద్యుత్ దీపాలకరణ చేసి మామిడి తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు కనువిందు చేస్తున్నాయి.

ట్యాగ్స్ :