సీఎం, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం

78చూసినవారు
సీఎం, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం
మంథని పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు చిత్రపటాలకు ఆర్ఎంపీ, పిఎంపీలు బుధవారం పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కసివోజ్జుల వీరాచారి, జిల్లా కోశాధికారి శంకర్, డివిజన్ సెక్రటరీ పైడయ్య, ఉపాధ్యక్షుడు కోటేష్, ట్రెజరరీ కుమార్, నాగరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్