3వ స్థానానికి స్మృతీ మంధాన

80చూసినవారు
3వ స్థానానికి స్మృతీ మంధాన
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన ఐసీసీ ర్యాంకింగ్స్ లో 3వ స్థానానికి ఎగబాకారు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో సెంచరీ బాదిన ఆమె ఇంటర్నేషనల్ కెరీర్లో 7,000 పరుగుల మైలురాయి చేరుకున్నారు. ఈ క్రమంలో 715 పాయింట్లతో వన్డే బ్యాటర్ల ర్యాకింగ్స్ లోనూ పైకి దూసుకెళ్లారు. ఈ జాబితాలో 772 పాయింట్లతో బ్రంట్(ఇంగ్లండ్), 768 పాయింట్లతో ఆటపట్టు(శ్రీలంక) తొలి 2 స్థానాల్లో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్