రష్యా యుద్ధం నుంచి 45 భారతీయ సైనికులకు విముక్తి

67చూసినవారు
రష్యా యుద్ధం నుంచి 45 భారతీయ సైనికులకు విముక్తి
రెండేళ్ళుగా రష్యా‌‌-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన భారత సైనికులకు ఎట్టకేలకు విముక్తి లభిస్తోంది. తాజాగా 45 మంది సైనికులను యుద్ధం నుంచి విడుదల చేస్తున్నారు. వీరితో పాటూ మరో 50 మందిని కూడా వెనక్కు పంపే ఆలోచనలో ఉన్నట్టు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రీసెంట్‌గా ప్రధాని మోదీ రష్యా పర్యటనలో భాగంగా ఇరు దేశాధినేతలూ భారత సైనికుల విషమై ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్