రూ.5 వేలు ఇచ్చి మాట్లాడిస్తున్నారు: మంత్రి శ్రీధర్ బాబు(వీడియో)

81చూసినవారు
అవకాశవాద శక్తులు మూసీ ప్రక్షాళన విషయంలో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. ఇందుకోసం రూ.5వేలు ఇచ్చి సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో మాట్లాడిస్తున్నారని అన్నారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ ప్రజలను భయాందోళనకు గురి చేసి ఇలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చి మాట్లాడిస్తున్నారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్