లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

72చూసినవారు
లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వాస్తవాలు బయటపెట్టాలని, ఇందుకోసం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేయాలని, రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైవీ సుబ్బారెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్