విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం కేంద్రం కీలక నిర్ణయం

62చూసినవారు
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం కేంద్రం కీలక నిర్ణయం
AP: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్ చైర్మన్‌గా అజిత్ కుమార్ సక్సెనాను నియమించింది. గతంలో ఆపరేషన్స్ డైరెక్టర్‌గా ఆయన పని చేశారు. కొన్ని రోజుల క్రితం మాంగనీస్ సీఎండీగా బదిలీపై వెళ్లారు. తిరిగి స్టీల్ ప్లాంట్ చైర్మన్‌గా బాధ్యతలను అప్పగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్