ప్రాణాల మీదకు తెచ్చిన రీల్స్ పిచ్చి (వీడియో)

84చూసినవారు
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలో దారుణం జరిగింది. రీల్స్ కోసం నలుగురు స్నేహితులు పేరంటమ్మ కాలువలోకి దిగారు. రీల్స్ చేస్తుండగా వెలుగుబంటి వినయ్ అనే బాలుడు ఒక్కసారిగా నీట మునిగాడు. తోటి స్నేహితులు స్థానికులకు జరిగిందని చెప్పారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
NOTE: సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఇలాంటి పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. SHARE IT

సంబంధిత పోస్ట్