ఈ నెల 21న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

52చూసినవారు
ఈ నెల 21న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ నెల 21న సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. రుణమాఫీ, రైతుభరోసా విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్