ఈడీ తీరుపై సునీత కేజ్రీవాల్ ఫైర్

71చూసినవారు
ఈడీ తీరుపై సునీత కేజ్రీవాల్ ఫైర్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఈడీ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన భార్య సునీత కేజ్రీవాల్ మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అన్నట్లుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని నియంత అన్ని హద్దులను అత్రికమించారంటూ ప్రధాని మోదీపై పరోక్ష విమర్శలు చేశారు. మరోవైపు నీటి కోసం ఆప్ మంత్రి ఆతిశీ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షా శిబిరాన్ని సునీత కేజ్రీవాల్ సందర్శించారు.

ట్యాగ్స్ :