నగదు పంపించాలని ఫోన్ ఫేక్ కాల్స్

67చూసినవారు
నగదు పంపించాలని ఫోన్ ఫేక్ కాల్స్
ఆసుపత్రిలో ఉన్నానంటూ అర్జంట్ గా రూ. 80 వేలు నగదు పంపించాలని హుజూర్ నగర్ లోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న మీసేవ సెంటర్ నిర్వాహకులకు ఏఎస్సై భాస్కర్ రెడ్డి పేరుతో గుర్తు తెలియని వ్యక్తి సోమవారం రాత్రి ఫోన్ చేశాడు. ఇలానే మరికొన్ని మీ సేవ, ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా నగదు బదిలీలు చేసే వారికి ఫోన్ చేసి బెదిరించినట్లు సమాచారం. ఎస్సై ముత్తయ్యను వివరణ కోరగా కొందరు సమాచారం ఇచ్చారని, విచారణ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్