చోరీ చేస్తుండగా దొంగను పట్టుకున్న యజమాని

73చూసినవారు
నేరేడుచర్ల శివాలయం రోడ్లో తాళం వేసిన ఇంట్లో చోరీ శుక్రవారం జరిగింది. సమయానికి ఇంటి యజమాని రావడంతో దొంగను పట్టుకున్నారు. చోరీకి పాల్పడుతున్న ముగ్గురు దొంగల్లో ఒకరిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పారిపోయిన వారి వద్ద రూ. 80 వేల నగదు, రెండు తులాల విలువైన ఉంగరాలు, చెవిదిద్దులు ఉన్నట్లు బాధితులు తెలిపారు. ఇంట్లోకి వెళుతుండగా తమనే దొంగ మీరేవరని అడిగాడని తమే ఆశ్చర్యపోయామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్