మైనార్టీలకు అండగా కాంగ్రెస్ పార్టీ: మంత్రి ఉత్తమ్

1074చూసినవారు
దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సిటిజన్ ఏమైన్ మెంట్ యాక్ట్, నేషనల్ రిజిస్టర్ సర్టీఫికెట్ రద్దు చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలో మైనార్టీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎండి జబ్బార్ నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అనీ మైనార్టీ లకు అండగా ఉంటామన్నారు.

ట్యాగ్స్ :