శ్రద్ధాంజలి ఘటించిన పంచాయతీ కార్యదర్శులు

67చూసినవారు
శ్రద్ధాంజలి ఘటించిన పంచాయతీ కార్యదర్శులు
పని ఒత్తిడి కారణంగా పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నానని భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కరకచర్ల పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్నారు వారికి మునగాల మండలం పంచాయతీ కార్యదర్శులు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ సతీష్ బ్రహ్మ రెడ్డి రజిత శ్వేత కృష్ణ కవిత నరేష్ జావేద్ రవి సైదులు సుధాకర్ అక్షిత జ్యోతి పాల్గొన్నారు.