సిసి రోడ్ల శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించిన వైస్ ఎంపీపీ

558చూసినవారు
సిసి రోడ్ల శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించిన వైస్ ఎంపీపీ
మునగాల మండల పరిధిలోని వెంకటరామపురం గ్రామంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి నిధుల నుండి 10 లక్షల సి. సి రోడ్ల, నాలుగు లక్షల డ్రైనేజీ పనులకు నిధులు మంజూరు చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం మునగల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ కొలిశెట్టి బుచ్చి పాపయ్య నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయటం జరిగింది.

ట్యాగ్స్ :