ముస్లిం శ్మశానవాటిక పై దౌర్జన్యంగా తవ్వకాలు
మటంపల్లి మండలం వర్థాపురం గ్రామంలో కల ముస్లిం స్మశాన వాటిక సర్వే నంబర్ 233 /240 కలిపి 10 కుంటలు శ్మశాన వాటిక భూమి కలదు. గత 60 సంవత్సరాలుగా ముస్లింలు వారి తాత ముత్తాతల దగ్గర నుంచి అంత్యక్రియలు జరుపుకుంటూ వస్తున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన నాగుబడి గోపి 4 సంత్సరాలుగా స్మశాన వాటికను కబ్జా చేస్తూ వస్తున్నాడని, అతనిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ముస్లింలు కోరుతున్నారు.