ప్రజానాయకుడిగా ఎన్నో పదవులు అలంకరించిన నీలం సంజీవరెడ్డి

75చూసినవారు
ప్రజానాయకుడిగా ఎన్నో పదవులు అలంకరించిన నీలం సంజీవరెడ్డి
నీలం సంజీవరెడ్డి (జననం మే 19, 1913 - మరణం జూన్ 1,1996) భారత రాష్ట్రపతిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లోక్‌సభ సభాపతిగా, ఆంధ్రరాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అలంకరించి, ప్రజల మన్ననలను పొందిన రాజకీయవేత్త. ఎలాంటి హంగు ఆర్భాటాలకి పోకుండా ప్రజలకు నిస్వార్థ సేవలు అందించిన ప్రజానాయకుడు నీలం సంజీవరెడ్డి.

సంబంధిత పోస్ట్