స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన నీలం సంజీవరెడ్డి

60చూసినవారు
స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన నీలం సంజీవరెడ్డి
సంజీవరెడ్డి 1967లో 4వ లోక్‌సభకు సభాపతిగా కూడా ఎన్నికయ్యారు. ముఖ్యంగా సభాపతిగా ఎన్నిక కాగానే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అధికారపక్షం, ప్రతిపక్షం మధ్య మంచి వాతావరణం ఏర్పరచి స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన రాయలసీమ రాజకీయ ఆణిముత్యం మన నీలం సంజీవరెడ్డి గారు. సభాపతి నిష్పాక్షికంగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నిక కాగానే, కాంగ్రెసు సభ్యత్వానికి రాజీనామా మొదటి లోక్‌సభ సభాపతి సంజీవరెడ్డి.

సంబంధిత పోస్ట్