విద్యుత్ తీగ పట్టుకుని వ్యక్తి ఆత్మహత్య..!

19135చూసినవారు
విద్యుత్ తీగ పట్టుకుని వ్యక్తి ఆత్మహత్య..!
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ లో ఓ విషాద ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీహారికి చెందిన అజిత్ కుమార్ పాశ్వాన్ తిరుమలగిరి పరిధిలో నివాసం ఉంటున్నాడు. అయితే ఈనెల 15న బీహార్ లో ఉన్న భార్యతో ఫోన్ మాట్లాడుతుండగా ఇద్దరికీ మధ్య వివాదం జరిగింది. అజిత్ కుమార్ పాశ్వాన్ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలియగానే అతడు కూడా విద్యుత్ తీగ పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్