పెరిగిన గోదావరి జలాలు

1544చూసినవారు
పెరిగిన గోదావరి జలాలు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్సారెస్పీ రెండవ దశ ఆయకట్టుకు గోదావరి జలాలు పెంచారు. 500 క్యూసిక్కుల చొప్పున నీళ్లు వస్తుండగా వాటిని 1, 810 క్యూసెక్కులకు పెంచారు. నీటి విడుదలను పెంచడంతో గోదావరి జలాలు
గురువారం సూర్యాపేట జిల్లాకి చేరాయి. ఈనెల 30వ తేదీ వరకు చివరి విడతగా నీటి విడుదల కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :