ఏపీ కుట్రలపై KRMBకి లేఖ రాయనున్న తెలంగాణ ప్రభుత్వం

65చూసినవారు
ఏపీ కుట్రలపై KRMBకి లేఖ రాయనున్న తెలంగాణ ప్రభుత్వం
నల్గొండ జిల్లాలో నీటిపారుదల శాఖ అధికారుల నిర్వాకం, నిర్లక్ష్యం బయటపడింది. నాగార్జునసాగర్ డ్యాం దిగువన ఉన్న టెయిల్ పాండ్ లో నీటి నిల్వలు ఖాళీ అయ్యాయి. గత కొద్ది రోజులుగా టెయిల్ పాండ్ కుడివైపు నుంచి మొత్తం నీటిని ఏపీ ప్రభుత్వం లూటీ చేసిందని సమాచారం. దీంతో ఉమ్మడి నల్గొండ ప్రజలకు తాగు నీటి కష్టాలు తప్పవు. ఏపీ కుట్రలపై KRMBకి లేఖ రాయాలనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :