ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ ఎంపీలు

73చూసినవారు
ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ ఎంపీలు
ఢిల్లీ లోక్ సభలో తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 17 మంది ప్రమాణం చేశారు. ఎంపీలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, మల్లు రవి, రఘువీర్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్, రామసహాయం రఘురాం రెడ్డి ప్రమాణం చేశారు.