ఘోరం.. కూతురితో ముగ్గురిని కని పసికందులను చంపేశాడు

329988చూసినవారు
ఘోరం.. కూతురితో ముగ్గురిని కని పసికందులను చంపేశాడు
పోలాండ్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర పోలాండ్​ డాన్స్క్​లో జెర్నికి అనే గ్రామంలో ఓ 54 ఏళ్ల తండ్రి తన కూతురితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆమె ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే పసిబిడ్డలందరినీ ఆ ఇద్దరు కలిసి చంపేశారు. వారి ఇంట్లో వాసన రావడంతో పోలీసులు వెళ్లి సోదా చేయగా విషయం బయట పడింది. పసికందులను హత్య చేసిన నేరం కింద ఇద్దరినీ పోలీసులు అరెస్ట్​ చేశారు.
Job Suitcase

Jobs near you