జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించిన కేంద్రం

67చూసినవారు
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించిన కేంద్రం
జాతీయ స్థాయిలో.. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయుల జాబితా 2024ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. భారత్ లోని అన్ని రాష్ట్రాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా మొత్తం 50 మందిని ఎంపిక చేయగా.. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున మొత్తం నలుగురు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి తాడూరి సంపత్ కుమార్, పెసర ప్రభాకర్ రెడ్డి.. ఏపీ నుంచి కునాటి సురేష్, మిడ్డీ శ్రీనివాస రావులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్