న్యాయదేవత విగ్రహంలో మార్పులపై అభ్యంతరం వ్యక్తం చేసిన బార్‌ అసోసియేషన్‌

52చూసినవారు
న్యాయదేవత విగ్రహంలో మార్పులపై అభ్యంతరం వ్యక్తం చేసిన బార్‌ అసోసియేషన్‌
న్యాయ దేవత విగ్రహం, సర్వోన్నత న్యాయస్థానం చిహ్నంలో మార్పులపై సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ కార్యనిర్వాహక కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బార్‌ను సంప్రదించకుండానే ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించింది. ఈమేరకు బార్‌ అసోసియేషన్‌ కార్యనిర్వాహక కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దానిపై బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కపిల్‌సిబల్‌ తదితరులు సంతకాలు చేశారు.

సంబంధిత పోస్ట్